మరో ఆరుగురికి కోవిడ్..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సోమవారం మరో ఆరు కొత్త కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం వైరస్ సోకిన వారి సంఖ్య 33కు చేరింది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పరిస్థితి ఏమవుతుందా అన్న ఆందోళన వైద్య ఆరోగ్య శాఖ అధికారుల్లో నెలకొంది. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఒకరి…